పెయిడ్ సర్వేలతో ప్రజలతో మైండ్ గేమ్ ఆడదామనుకున్న వైసీపీ బండారం బట్టబయలు అయింది. వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అధికార దర్పంతో…. డబ్బుల సాయంతో ఎంతో హడావుడిగా నిర్వహిద్దామనుకున్న కార్యక్రమాలు దాదాపు 70...
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయి శంకర్ అనే విద్యార్థి గుండె పోటు తో మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి...
కడప జిల్లా వేంపల్లి మండలంలోని సీఎం సొంత నియోజకవర్గం లో వైసీపీ లో వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. వేంపల్లి మండలం ఇడుపుల పాయ పంచాయతీ లోని విరన్నగట్టు పల్లె లో గ్రూపు లుగా...
కడప జిల్లా ఇడుపులపాయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రి కి ఇడుపులపాయ లోని అతిధి వసతి గృహం లో...