రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. షాద్నగర్ సమీపంలోని శ్రీనాథ్ రోటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైపర్స్,...
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాలపై పదహారేళ్ల బాలిక మందరి గాయత్రి అనుమానాస్పద రీతిలో శవం లభించింది. రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ముక్కలైన గాయత్రి...
ప్రియాంక హత్య కేసులో దొరికిన దుర్మార్గులను తక్షణమే ఉరితీయాలని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు, ప్రజా సంఘాలు, స్థానికులు నిరసనకు దిగారు. దాంతో షాద్నగర్ అట్టుడికిపోయింది. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ...
షాద్నగర్లో దారుణం జరిగింది. చటాన్పల్లి వంతెన వద్ద ప్రియాంకరెడ్డి(22) అనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు ఈ...