శాంతినగర్ పట్టణంలో అత్యంత వేడుకగా శివలింగ ప్రతిష్ట.
అలంపూర్ నియోజకవర్గ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ పట్టణంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ సమూహంలో గల శివాలయంలో శివలింగ పునః ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన పురోహితులు...
