ఎల్-నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, రైతులను చైతన్య పర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు....
