Category : ఆంధ్రప్రదేశ్

చిత్తూరు హోమ్

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News
తుమ్మలగుంటలో తలుపు తట్టిన సిట్. చిరునామా ఉంది, కంపెనీ లేదు. కానీ తలుపు తెరిచినవాడు “డైరెక్టర్” కాదు.. డ్రైవర్! పక్కింటి మామ, పీఏ, మరదలు, మేనల్లుడు, పొరుగింటి శోభారాణి.. వీరే ఆయన “కార్పొరేట్ బోర్డు”....
పశ్చిమగోదావరి హోమ్

చింతమనేని కి భారీ ఊరట

Satyam News
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు...
కర్నూలు హోమ్

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా కలెక్టర్ సేవలు ప్రశంసనీయం

Satyam News
కర్నూలు జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్...
కృష్ణ హోమ్

లోకేష్‌…. టాప్ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ లీడర్‌…!!

Satyam News
మంత్రి నారా లోకేష్‌ మరోసారి సక్సెస్‌ఫుల్‌ లీడర్ అనిపించుకున్నారు. నేపాల్‌లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఆంధ్రులను తిరిగి ఏపీకి సురక్షితంగా తీసుకురావడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. దాదాపు 2 రోజులపాటు ఆయన చేసిన...
విశాఖపట్నం హోమ్

గీతం ఎమ్‌సిఎ విద్యార్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలు

Satyam News
ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ద్వారా ఎమ్‌సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలోనే జరిగిన ఈ ప్రాంగణ...
విజయనగరం హోమ్

ఎమ్మెల్సీ కోసం గ‌న్‌మేన్ వెతుకులాట‌

Satyam News
ఒక ప్రజాప్ర‌తినిధిని నిరంతరం కంటికి రెప్ప‌లా కాపాడాల‌ని చ‌ట్టం చెబుతోంది. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగాప్ర‌జ‌ల  కొర‌కు ప్ర‌జ‌ల కోసం ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిదిని రక్షించుకోవ‌డం కోసం రూపొందించ‌బ‌డ్డ రాజ్యాంగ‌మే అంగ ర‌క్ష‌కుల‌ను నియ‌మించింది. ఆ  ర‌కంగా ఏ...
కృష్ణ హోమ్

ఆపరేషన్ నేపాల్ రెస్క్యూ: సక్సెస్ చేసిన లోకేష్

Satyam News
నేపాల్ లో చిక్కుకు పోయిన ఆంధ్రప్రదేశ్ వాసులు మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది...
కృష్ణ హోమ్

ఓటమి భయంతో జగన్‌ పరార్‌…!!

Satyam News
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలను అత్యాధునిక S-3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సాయంతో ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఈ...
కర్నూలు హోమ్

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

Satyam News
ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మానవత్వం చాటుకున్నారు. ప్రజలకు సాయం చేయడంలో ఆపద్బాంధవుడు అనిపించుకున్నారు. కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆగస్టు 20వ తేదీన  ప్రమాదవశాత్తు 5వ తరగతి...
కర్నూలు హోమ్

ఆరబెట్టి, గ్రేడింగ్ చేసిన ఉల్లికి రూ.12 గ్యారెంటీ

Satyam News
రైతులు ఉల్లిని ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ యార్డుకు తీసుకు రావాలని,  మార్కెట్ యార్డ్ కు తెచ్చిన మొత్తం ఉల్లి కొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రైతులకు తెలియజేశారు. మంగళవారం సాయంకాలం...
error: Content is protected !!