Author : Satyam News

https://satyamnews.net - 495 Posts - 0 Comments
ప్రపంచం హోమ్

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

Satyam News
జాతి వివక్షతతో అమెరికా పోలీసులు ఒక ముస్లిం యువకుడిని కాల్చి చంపారు. అమెరికాలో పోలీసులు కాల్పులు జరపడంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా నివాసి అయిన...
కడప హోమ్

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

Satyam News
ఎర్రచందనం చెట్లు నరికేందుకు , అక్రమ రవాణా కు రెండు వాహనాల్లో వెళ్తున్న దాదాపు 17 మంది తమిళనాడుకు చెందిన కూలీలను కడప ఎర్రచందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు...
కృష్ణ హోమ్

నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Satyam News
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడలో జరగబోయే శ్రీ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ సచివాలయంలోని...
తూర్పుగోదావరి హోమ్

కలలకు సహకరించిన కుంచె

Satyam News
అందమైన రంగును వేస్తున్న ఆ చేతితో పట్టాల్సింది కుంచె కాదని అతని మొహంలో ఏ కోశానా బాధ కనబడడం లేదు! మరో చేతితో రంగు ఒలికిపోకుండా డబ్బాను నిలువరిస్తూ.. చూపును తీక్షణంగా లక్ష్యం వైపు...
ముఖ్యంశాలు హోమ్

బిగ్ బాస్ ఇక దొరికినట్లేనా?

Satyam News
రూ. 3,500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు పలు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ చర్య మనీలాండరింగ్ దర్యాప్తులో ఒక కీలకమైన అడుగుగా...
ప్రత్యేకం హోమ్

మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ

Satyam News
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. అదే విధంగా టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. వివరాలు ఇవి: వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం టీటీడీ...
సినిమా హోమ్

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News
క్రైమ్, రాజకీయ వికృత చిత్రాలు తీసి డబ్బు వెనకేసుకున్న రామ్ గోపాల్ వర్మను ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా కేసు పెట్టారు. దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన...
ముఖ్యంశాలు హోమ్

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News
నీట్, జేఈఈ 2026 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం సంస్థ తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో పరీక్షలకు సంబంధించిన స్టడీ...
కృష్ణ హోమ్

లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల కాలానికి (01.09.2025 నుండి 31.08.2028 వరకు) ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా 10...
ఖమ్మం హోమ్

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News
వైరా నియోజకవర్గం ముసలిమడుగు గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో  ముచ్చటించారు. అధ్యాపకులు బోధిస్తున్న...
error: Content is protected !!