భారతీయ రైల్వే యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రైలు – వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైలును 15 జనవరి సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు . ఈ నెల వ్యవధిలో రైలు వినియోగదారుల...
అనపర్తి అరాచక ఘటనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శుభం కార్డు పడినట్టేనని సుస్పష్టమైందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు తెలిపారు. మొన్నటి వరకు తమ పార్టీ పాతిక సీట్లలో ...
రాష్ట్రంలో రోజు రోజుకు బలపడుతున్న తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్న నాయకులను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు పథకం...
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( సిబిఐటి) లో చైతన్య స్పందన క్లబ్, చైతన్య గీతి క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యకలాపాల నిమిత్తం నిధులను సేకరించాలని నిర్ణయించారు. నిధుల సేకరణ కోసం...
రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలలో కూడా గెలవడం కష్టమేనని పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకుడు, నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. మనకు మనమే సింహాలమని,...
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను...
సుప్రీంకోర్టు పై ఆర్.ఎస్.ఎస్ పత్రిక చేసిన వ్యాఖ్యలు వాంఛనీయం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ మూల స్తంబాలలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైంది. సుప్రీంకోర్టు...
ఇటీవల 2023-24 బడ్జెట్లో టిఎస్ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించిన సందర్భంగా సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి...
ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై మాట్లాడడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు....
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఉద్యమకారులు ప్రస్తుత వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి కేసిఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను అంధులు చదువుకునే బ్రెయిలీ లిపిలో ముద్రించారు. KCR...