Category : హోమ్

సంపాదకీయంహోమ్

శ్రీలక్ష్మిని భూమన అవమానిస్తే సాక్షి సిగ్గుపడిందా?

Satyam News
భూమన కరుణాకర్ రెడ్డిని వైకాపా, సాక్షి బహిష్కరించిందా? ఈరోజు సాక్షి పత్రిక మొత్తం చూసినా, తిరుపతి జిల్లా ఎడిషన్ వెతికినా ఎక్కడా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్షిని ఉద్దేశించి మాట్లాడిన వివాదాస్పద...
ఆధ్యాత్మికంహోమ్

గణనాథుని సేవించే మహా పర్వదినం

Satyam News
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను (బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ...
ప్రత్యేకంహోమ్

తిరుమల దండయాత్ర పై తోక ముడిచిన జగన్ ?

Satyam News
“శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం శుక్రవారం రాత్రి తిరుమలకి మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు వస్తున్నారు’’ అంటూ వైసీపీ అనుకూల బ్లూ మీడియా ఊదరగొట్టింది. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వైయస్ జగన్ గారు”...
ప్రపంచంహోమ్

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

Satyam News
భారత్ పై సుంకాల యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించే దిశగా ముసాయిదా...
హైదరాబాద్హోమ్

వంద కోట్ల విలువైన స్ధలం కబ్జా చెర నుంచి విముక్తి

Satyam News
జూబ్లీహిల్స్ హౌజ్ బిల్డింగ్‌ సొసైటీ  ప్రెసిడెంట్  బొల్లినేని రవీంద్రనాధ్  న్యాయపోరాటంతో  100 కోట్ల విలువైన  2 వేల గజాల సొసైటీ ల్యాండ్ కబ్జా చెరనుంచి  విముక్తి లభించింది. జూబ్లీహిల్స్ లో  20 ఏళ్లుగా  అక్రమార్కులు ...
ప్రత్యేకంహోమ్

తిరుమలపై దండయాత్రకు వస్తున్న జగన్

Satyam News
మాజీ ముఖ్యమంత్రి జగన్ మరొక్క సారి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. పొగాకు రైతుల పేరుతో, మిర్చి రైతుల పేరుతో, బెట్టింగ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ పేరుతో ప్రభుత్వానికి, రాష్ట్ర...
జాతీయంహోమ్

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News
అసభ్యకరమైన ప్రవర్తన ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మంఖూటతిల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. ఇప్పటికే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాహుల్ మంఖూటతిల్ రాజీనామా చేశారు....
ముఖ్యంశాలుహోమ్

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News
గత ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 24వ తేదిన స్వామి పాదాల చెంతన అలిపిరి లో వున్న పవిత్రమైన ఆ భూమిలో టూరిజం శాఖ 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించింది....
తూర్పుగోదావరిహోమ్

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam News
రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రుడా మాస్టర్...
ప్రకాశంహోమ్

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

Satyam News
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన గోపిరెడ్డి కాశిరెడ్డి (65) ని ఈనెల 9వ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఇదేమిటి అని ప్రశ్నించిన కాశిరెడ్డిని ఇద్దరూ...