ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విశేష పంచామృతాభిషేకం

#Mantralayam2

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవంలో మధ్య ఆరాధనలో  భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి విశేషంగా ఫల పంచామృత, అభిషేకం శ్రీ మఠం పీఠాధిపతి నిర్వహించారు. ముందుగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి గోమాత పాలు, పెరుగు,తేనె,నెయ్యి మరియు ఇతరకాల పండ్లతో ప్రత్యేకంగా మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ చేతులమీదుగా పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేకంగా వివిధ రకాల బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పొందారు.

Related posts

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News

దేశం లో ఏకాకి అయిన వైసీపీ

Satyam News

ఇరాన్ కు రష్యా సహాయం చేస్తున్నది: జెలెన్‌స్కీ

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

అమిత్ షా అఖిలేష్ మధ్య మాటల యుద్ధం

Satyam News

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

Satyam News

Leave a Comment