26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విశేష పంచామృతాభిషేకం

#Mantralayam2

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవంలో మధ్య ఆరాధనలో  భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి విశేషంగా ఫల పంచామృత, అభిషేకం శ్రీ మఠం పీఠాధిపతి నిర్వహించారు. ముందుగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి గోమాత పాలు, పెరుగు,తేనె,నెయ్యి మరియు ఇతరకాల పండ్లతో ప్రత్యేకంగా మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ చేతులమీదుగా పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేకంగా వివిధ రకాల బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పొందారు.

Related posts

జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు

Satyam News

కాక్రోచ్ లకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Satyam News

నిన్న లోకేష్.. నేడు బాలయ్య..  ప్రజాసేవలో మామా అల్లుళ్ల పోటీ

Satyam News

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

Satyam News

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News

Leave a Comment