Category : హోమ్

సినిమాహోమ్

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News
కూలీ సినిమాతో ఈ వయసులో 500 కోట్ల దిశగా రజినీకాంత్ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రానికి విచ్చేసి ఎన్టీఆర్ ను, తన మిత్రుడు చంద్రబాబు ను పొగిడారు సూపర్ స్టార్...
ప్రత్యేకంహోమ్

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News
కూరకు రుచి రావాల్సింది అంటే కచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. అయితే తినే సమయంలో మనం దాన్ని తీసిపారేస్తూ ఉంటాం. ఆ కరివేపాకు సాగు చేయడం ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఎన్నో పోషక విలువలు...
కృష్ణహోమ్

తాసిల్దార్ వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం

Satyam News
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట పట్టణంలో జగ్గయ్యపేట మండలం రెవెన్యూ తాసిల్దార్ మనోహర్ వేధింపులతో అన్నవరం వీఆర్వో వరలక్ష్మి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. తాసిల్దార్ మనోహర్ అన్నవరం మరియు త్రిపురవరం గ్రామ...
రంగారెడ్డిహోమ్

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏం చేయాలి?

Satyam News
త్వరలో ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు, అధికారులతో సిపి ఆఫీసు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి సూచనలు, దిశానిర్దేశం చేశారు. కమిషనర్...
మహబూబ్ నగర్హోమ్

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ

Satyam News
ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్...
ఆధ్యాత్మికంహోమ్

రేపటి నుండి భాద్రపద మాసం ప్రారంభం

Satyam News
చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం. ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి....
ఆధ్యాత్మికంహోమ్

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

Satyam News
పాలమూరు పట్టణంలోని శ్రీ కాటన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా కమనీయంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై కొలువు...
జాతీయంహోమ్

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News
పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలిలో 300 కంటే ఎక్కువ శవాలను అక్రమంగా పాతిపెట్టారని సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు దేశ విదేశాల్లో చర్చకు దారితీయగా సంచలనం కలిగింది. ఆ...
తూర్పుగోదావరిహోమ్

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం

Satyam News
మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం, భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్య...
కృష్ణహోమ్

గో సేవలో ఎక్సైజ్ శాఖ మంత్రి….

Satyam News
మచిలీపట్నం నగరంలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు గోశాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి...