Category : వార్తలు

ముఖ్యంశాలు హోమ్

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News
వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం...
జాతీయం హోమ్

డిజిటల్ మోసం: రూ.58 కోట్లు హాంఫట్

Satyam News
మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...
జాతీయం హోమ్

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News
సోషల్ మీడియాలో పరిచయాలు ఎంత ప్రమాదకరమో నిరూపించే మరో సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి ప్రియుడుగా మారి ఒక మహిళను ఇబ్బంది పెట్టిన సంఘటన ఇది. తల్లి పెళ్లి...
జాతీయం హోమ్

మత్తు మందు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ అత్యాచారం

Satyam News
కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సహ విద్యార్థిచే అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని నగర దక్షిణ భాగంలోని ఆనందపూర్ ప్రాంతం...
ముఖ్యంశాలు హోమ్

నవంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు

Satyam News
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతీ పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే...
ముఖ్యంశాలు హోమ్

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం మరోసారి చుట్టుముట్టింది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. స్థానికంగా గాలి నాణ్యత సూచీ (AQI) క్షీణించడంతో, ‘సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ...
జాతీయం హోమ్

మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

Satyam News
హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. సైబర్‌ సెల్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న సందీప్ అనే అధికారి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు....
జాతీయం హోమ్

పోలీసు వలలో చిక్కిన భారీ నకిలీ కరెన్సీ రాకెట్

Satyam News
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా మిరాజ్ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో అధికారులు రూ.1.11 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసు...
ముఖ్యంశాలు హోమ్

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

Satyam News
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన “ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన” పథకం దేశవ్యాప్తంగా రైతాంగానికి వరంగా మారనుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె....
ప్రపంచం హోమ్

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Satyam News
నోబెల్ శాంతి బహుమతి కోసం విశేషంగా ప్రయత్నించి విఫలమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని...
error: Content is protected !!