Category : వార్తలు

ముఖ్యంశాలు హోమ్

వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు

Satyam News
పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.   కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ...
ముఖ్యంశాలు హోమ్

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ‌తంలో బ‌దిలీ చేసిన కొంద‌రు అధికారుల‌కు ఈ రోజు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జెన్కో మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఎస్‌.నాగ‌ల‌క్ష్మిని నియ‌మించారు. సి.ప్ర‌శాంతిని పున‌రావాస డైరెక్ట‌ర్‌గానూ, బి.ఆర్‌.అంబేద్క‌ర్‌ను స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేష‌న్ జ‌న‌ర‌ల్‌గానూ,...
ప్రపంచం హోమ్

అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్

Satyam News
ఫ్రెంచ్ విమాన యంత్రాంగ తయారీ దిగ్గజం సఫ్రాన్ భారత్ కు కొత్త ప్రతిపాదన పంపింది. తేజస్ Mk-2 యుద్ధవిమానాల కోసం ఇంజిన్ ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదనను సమర్పించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)...
ప్రపంచం హోమ్

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

Satyam News
జాతి వివక్షతతో అమెరికా పోలీసులు ఒక ముస్లిం యువకుడిని కాల్చి చంపారు. అమెరికాలో పోలీసులు కాల్పులు జరపడంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా నివాసి అయిన...
ముఖ్యంశాలు హోమ్

బిగ్ బాస్ ఇక దొరికినట్లేనా?

Satyam News
రూ. 3,500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు పలు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ చర్య మనీలాండరింగ్ దర్యాప్తులో ఒక కీలకమైన అడుగుగా...
ముఖ్యంశాలు హోమ్

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News
నీట్, జేఈఈ 2026 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం సంస్థ తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో పరీక్షలకు సంబంధించిన స్టడీ...
ముఖ్యంశాలు హోమ్

ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు….

Satyam News
దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో సౌకర్యాలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన...
జాతీయం హోమ్

లేటు వయసులో ఘాటు ప్రేమ: చివరికి మర్డర్

Satyam News
లేటు వయసులో ఘాటు ప్రేమకు బలైపోయిన ఒక వృద్ధురాలి కథ ఇది. అమెరికాకు చెందిన 72 ఏళ్ల మహిళ రూపిందర్ కౌర్ పాంధేర్ కథ ఇది. ఆమె లూధియానా జిల్లా కిళా రాయ్‌పూర్ గ్రామంలో...
ముఖ్యంశాలు హోమ్

జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ది

Satyam News
అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెవెన్యూ...
ముఖ్యంశాలు హోమ్

స్కూల్లో నే డ్రగ్స్ తయారీ

Satyam News
హైదరాబాద్ పాతబోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడటం సంచలనంగా మారింది. స్కూల్ లో చట్టవిరుద్ధంగా అల్ప్రాజోలం అనే మత్తుమందును తయారు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. మేధా...
error: Content is protected !!