Category : వార్తలు

ప్రపంచంహోమ్

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

Satyam News
చట్టానికి సహకరించే వారికి అమెరికాలో ప్రత్యేక వీసా ఉంటుంది. దాని పేరే U వీసా. వివిధ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో పని చేసేవారు అక్కడ ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సహకరించడం,...
ప్రపంచంహోమ్

భారతీయులు లాగే మీరూ మాకు శత్రువులే : పాకిస్తాన్

Satyam News
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 20కు చేరిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)...
ముఖ్యంశాలుహోమ్

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక పురోగతిని నమోదు చేసింది. ఈ కేసులో దాఖలు చేసిన...
జాతీయం

ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు: ఇక సీరియస్

Satyam News
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పోస్ట్ చేసిన ప్రచురితమైన “అవమానకర, దురుద్దేశపూర్వక, పరువునష్టం కలిగించే” కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ పోలీసులు ఎక్స్‌కు అధికారికంగా లేఖ...
ముఖ్యంశాలుహోమ్

జెన్-జెడ్ పై కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు

Satyam News
జెన్-జెడ్ (Gen Z) నిరసనకారులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రద్దయిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలోని నిరసనలో పాల్గొన్న యువతను లక్ష్యంగా...
జాతీయంహోమ్

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 39 మంది యాత్రికులకు గాయాలు

Satyam News
జమ్మూ కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో మంగళవారం అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి జారిపడిన ఘటనలో కనీసం 39 మంది యాత్రికులు గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్‌వాన్ వద్ద ఈ ప్రమాదం...
జాతీయంహోమ్

ధనిక సీఎంలు: డీకే శివకుమార్ టాప్.. చంద్రబాబు రెండో స్థానం

Satyam News
దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, నలుగురు ముఖ్యమంత్రులు...
ప్రపంచంహోమ్

జెఫ్రీ ఎప్ స్టిన్ మాజీ ప్రేయసికి రూ.850 కోట్లకు పైగా ఆస్తి?

Satyam News
జెఫ్రీ ఎప్ స్టిన్ గుర్తు ఉన్నాడా? లైంగిక అక్రమ రవాణా కేసులతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి. ఎస్ స్టిన్ ఫైల్స్ పేరుతో సంచలనాలు ఇంకా ఎంతో మంది పీఠాలు కదిలిస్తూనే ఉన్నాయి. అలాంటి...
ప్రపంచంహోమ్

వజ్రాల వ్యాపారి కిడ్నాప్: రూ.44 కోట్లు చెల్లింపు

Satyam News
ఒక వజ్రాల వ్యాపారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకోవడానికి ఆయన కుటుంబం రూ.44 కోట్లు చెల్లించింది. ఈ సంఘటన మాలీలో జరిగింది. భారత సంతతికి చెందిన వజ్రాల వ్యాపారి ధీరు రమాణిని కొందరు కిడ్నాప్...
జాతీయంహోమ్

ప్రహ్లాద్ జోషీ కి విద్యాశాఖ అదనపు బాధ్యత

Satyam News
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రి...