Category : వార్తలు

జాతీయంహోమ్

బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం

Satyam News
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఆయన...
ముఖ్యంశాలుహోమ్

మీ సేవ కేంద్రాలతో అత్యుత్తమ డిజిటల్ సేవలు

Satyam News
రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం...
ప్రపంచంహోమ్

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News
ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా ఉండకుండా చేస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి...
జాతీయంహోమ్

కాక్రోచ్ లకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తండ్రి భగవాన్‌రావు దిప్కే ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరుతూ సూరత్‌కు చెందిన సమాచార హక్కు చట్టం (RTI) కార్యకర్త  అమిత్ తివారీ అధికారులను...
ముఖ్యంశాలుహోమ్

ఫ్రెండ్షిప్ డే వేళ విశాఖలో విషాదం: బీచ్‌లో ఇద్దరు గల్లంతు

Satyam News
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌కు వెళ్లిన స్నేహితుల బృందంలో ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెదజాలరిపేటకు చెందిన...
జాతీయంహోమ్

హనీ ట్రాప్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్న టీచర్

Satyam News
పిల్లలకు చదువు చెప్పాల్సిన ఒక టీచర్ ‘హనీ ట్రాప్’ కు పాల్పడి ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని ఓ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీదేవి రుడాగిపై...
ముఖ్యంశాలుహోమ్

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

Satyam News
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు...
ప్రపంచంహోమ్

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

Satyam News
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంలో నేడు ఒక కీలక మలుపు చోటు చేసుకున్నది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఐదు నెలల యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక...
ముఖ్యంశాలుహోమ్

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

Satyam News
ప్రధాని నరేంద్రమోడీని అత్యంత పరుష పదజాలంతో విమర్శించిన ఒక 15 ఏళ్ల బాలిక ఆయనకు క్షమాపణ చెప్పింది. వీడియోలో మాట్లాడిన ఆ బాలిక, “జూలైలో నేను నా స్నేహితులతో కలిసి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు...
జాతీయంహోమ్

అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు

Satyam News
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ నుంచి అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, సంస్థ మాజీ చైర్మన్ అనిల్ డి....