కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఈ గవర్నర్
కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఆరోపించారు. శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయంగా చేసే గవర్నర్ ప్రసంగం విషయంలో రాష్ట్ర...
