ఆధ్యాత్మికంహోమ్

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

#Simhachalam

ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి ముందు రోజు ఆగస్టు 28 శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి కొలువై ఉన్న సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం చేస్తున్న ఏర్పాటులను విశాఖ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ దేవస్థానం ఈవో పరిశీలించారు.

స్వామి వారి తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించే ప్రదేశాన్ని దేవస్థానం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 32 కిలోమీటర్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు సదుపాయం మరుగుదొడ్లు వైద్య సదుపాయం అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పరివేక్షణలో పోలీసులు నిఘా ఉంటుందని అన్నారు.

Related posts

చిన జీయర్‌ యూ టర్న్: వైసీపీలో డైలమా.!

Satyam News

ప్రత్యర్థుల గుండెల మీదకు ఇక ప్రళయ్ క్షిపణి

Satyam News

పల్నాడు ఎస్పీ చర్యలకు నిరసనగా ఎమ్మెల్యే ధర్నా

Satyam News

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కవిత ఫైర్

Satyam News

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు

Satyam News

మా జీవితాలతో ఆడుకోవద్దు జగన్

Satyam News

Leave a Comment