ఆధ్యాత్మికంహోమ్

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

#Simhachalam

ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి ముందు రోజు ఆగస్టు 28 శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి కొలువై ఉన్న సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం చేస్తున్న ఏర్పాటులను విశాఖ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ దేవస్థానం ఈవో పరిశీలించారు.

స్వామి వారి తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించే ప్రదేశాన్ని దేవస్థానం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 32 కిలోమీటర్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు సదుపాయం మరుగుదొడ్లు వైద్య సదుపాయం అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పరివేక్షణలో పోలీసులు నిఘా ఉంటుందని అన్నారు.

Related posts

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

ఫ్రాడ్ కేసులో చిక్కిన బాలివుడ్ నటులు

Satyam News

నాలుగు దశాబ్దాల మావో పోరాటానికి ముగింపు

Satyam News

నటి దేవీప్రియ కారుకు ప్రమాదం..డ్రైవర్ మృతి…

Satyam News

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

Satyam News

పెన్షన్ బెనిఫిట్స్ కోసం లంచం: ఇద్దరి పట్టివేత

Satyam News

Leave a Comment