ఆధ్యాత్మికంహోమ్

వర్షం కోసం కృష్ణానది జలాలతో అభిషేకాలు

#RiverGodavari

వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గద్వాల పురోహితులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణానది జలాలతో దేవతా విగ్రహాల అభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం నది అగ్రహారం కృష్ణా నది తీరంలో కృష్ణమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర కళాశాలతో (బిందెలతో) పాదయాత్ర ద్వారా తేరు మైదానం సమీపంలోని గుంటి చెన్నకేశవ స్వామి దేవాలయంలో జలాభిషేకాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై దేవత విగ్రహఅభిషేకాల తో వరుణ దేవుని ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు ప్రమోద్ ప్రసన్న నరేష్ ప్రాణేష్ రామాచారి పట్టణానికి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related posts

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య బాలయ్య పుట్టిన రోజు

Satyam News

21న యాక్షన్ కింగ్ అర్జున్ ఐశ్వర్య రాజేష్’ల “మఫ్టీ పోలీస్”

Satyam News

టివికే విజయ్ ఇంట్లో పండుగ వాతావరణం

Satyam News

నువ్వు ముస్లిం అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రహమాన్?

Satyam News

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News

కలకలం సృష్టిస్తున్న డబుల్ మర్డర్ కేసు

Satyam News

Leave a Comment