ఆధ్యాత్మికంహోమ్

వర్షం కోసం కృష్ణానది జలాలతో అభిషేకాలు

#RiverGodavari

వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గద్వాల పురోహితులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణానది జలాలతో దేవతా విగ్రహాల అభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం నది అగ్రహారం కృష్ణా నది తీరంలో కృష్ణమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర కళాశాలతో (బిందెలతో) పాదయాత్ర ద్వారా తేరు మైదానం సమీపంలోని గుంటి చెన్నకేశవ స్వామి దేవాలయంలో జలాభిషేకాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై దేవత విగ్రహఅభిషేకాల తో వరుణ దేవుని ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు ప్రమోద్ ప్రసన్న నరేష్ ప్రాణేష్ రామాచారి పట్టణానికి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ భరోసా

Satyam News

రోడ్డు ప్రమాదంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ చౌదరి మృతి

Satyam News

రియల్ హీరో సుధాకర్: పాములు పట్టి అడవుల్లో విడిచే సేవ

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

బంగారం స్మగ్లింగ్: నటి రన్యారావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా

Satyam News

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు పండుగ

Satyam News

Leave a Comment