ఆధ్యాత్మికంహోమ్

వర్షం కోసం కృష్ణానది జలాలతో అభిషేకాలు

#RiverGodavari

వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గద్వాల పురోహితులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణానది జలాలతో దేవతా విగ్రహాల అభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం నది అగ్రహారం కృష్ణా నది తీరంలో కృష్ణమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర కళాశాలతో (బిందెలతో) పాదయాత్ర ద్వారా తేరు మైదానం సమీపంలోని గుంటి చెన్నకేశవ స్వామి దేవాలయంలో జలాభిషేకాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై దేవత విగ్రహఅభిషేకాల తో వరుణ దేవుని ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు ప్రమోద్ ప్రసన్న నరేష్ ప్రాణేష్ రామాచారి పట్టణానికి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related posts

లాయర్‌ను కిడ్నాప్ చేసి..ఆస్తులు రాయించుకుని..

Satyam News

సోమశిల జలాశయం పెన్నా నదికి నీటి విడుదల

Satyam News

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

త్రిష పై కామెంట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

Satyam News

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

Satyam News

Leave a Comment