38.2 C
Hyderabad
April 29, 2024 12: 06 PM

Tag : Amaravathi

Slider ముఖ్యంశాలు

కోవిడ్ నిబంధనలు సచివాలయానికి వర్తించవా?

Satyam NEWS
కరోనా కట్టడి కోసం కచ్చితంగా అమలు చేస్తున్న రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లాంటి నిబంధనలు సచివాలయానికి వర్తించవా? ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని చూస్తే అక్కడ కరోనా కట్టడి నిబంధనలు ఉండవనే అనిపిస్తున్నది. తెలంగాణ సచివాలయంలో...
Slider విశాఖపట్నం

కాంట్రవర్సీ: రాజధాని మార్చేందుకు కరోనా కుట్ర

Satyam NEWS
రాజధానిని విశాఖకు మార్చే తొందరలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ‌లో క‌రోనా ప్ర‌భావం పెద్ద‌గా లేద‌ని తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రజల జీవితాలతో...
Slider సంపాదకీయం

అమరావతి నుంచి తరలింపునకు కొత్త వ్యూహం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లేందుకు కొత్త వ్యూహం రచిస్తున్నారు. ఈ మేరకు తుది నిర్ణయం కూడా తీసుకుని అమలు చేయడం ఒక్కటే తరువాయి. రాజధాని అమరావతి ని తరలించేందుకు కొన్ని...
Slider కడప

రైతుల ముసుగులో దళిత ఎంపీ నందిగంపై గుండాల దాడి

Satyam NEWS
బాపట్ల యంపీ నందిగం సురేష్ పై దాడి హేయమైన చర్య అని డి.సి.యం.సి.చైర్మన్ దండు గోపి అన్నారు. కడప జిల్లా రాజంపేట వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం మీడియా సమావేశం లో దండు గోపి...
Slider ఆంధ్రప్రదేశ్

జైలుకు వెళ్లి వచ్చిన రైతులకు ఘన స్వాగతం

Satyam NEWS
గత రాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన రైతులు బెయిల్ పై విడుదల అయ్యారు. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులపై దాడి చేసినట్లు వచ్చి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ...
Slider ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Satyam NEWS
మూడు రాజధానులపై ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి...
Slider సంపాదకీయం

రిటర్న్ గిఫ్ట్: రాజధాని మార్పు వ్యూహకర్త ఎవరు?

Satyam NEWS
రాజధాని వ్యూహం మార్పు ముఖ్యమంత్రి జగన్ కు వచ్చిన ఆలోచనేనా లేక వెనుక ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం అధికారికంగా దొరకదు కానీ జరిగిన పరిణామాలు చేస్తే మాత్రం వెనుక బలమైన...
Slider ఆంధ్రప్రదేశ్

ఉక్కుపాదం:అమరావతి గ్రామాలలో పోలీసు రాజ్యం

Satyam NEWS
అమరావతి గ్రామాలలో ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసులు సమాయాత్తం అవుతున్నారు. అమరావతి గ్రామాలలో వేరే గ్రామాలకు చెందిన వారు ఉండరాదని నేడు తాజాగా తాఖీదులు జారీ చేశారు. గ్రామాలలో గ్రామాలకు చెందిన వారే ఉండాలని వేరే...
Slider గుంటూరు

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS
రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్యెల్యేలు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. అందుకే వారు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి...
Slider గుంటూరు

నరసరావుపేటలో పెద్దఎత్తు కాగడాల ప్రదర్శన

Satyam NEWS
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు భారీ కాగడా ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్తంభం సెంటర్ లో...