అమెరికా లోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా 19 వ మహాసభల రెండో రోజు సందడిగా సాగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు....
తెలుగు ప్రజలు అమెరికా గడ్డపై అద్భుత విజయాలు సాధించారని ప్రశంసలు కురిపించారు మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్. అమెరికాలో మొట్టమొదటి బ్లాక్ గవర్నర్ ఉన్న ఏకైక రాష్ట్రం , దేశంలోనే తెలుగు మూలాలు...