చిలుకూరు బాలాజీ టెంపుల్.. స్వాధీనం చేసుకోబోయిన వైఎస్..
చిలుకూరు బాలాజీ టెంపుల్ వ్యవస్థాపకుడు సీ.ఎస్. సౌందరరాజన్ కన్నుమూశారు. ఆడంబరాలు, ఆర్భాటాలు లేకుండా భగవంతుడి పట్ల భక్త, శ్రద్ధలతో వచ్చే వారందరికీ సమానంగా దర్శన భాగ్యం కల్పించాలనే సిద్ధాంతంతో చిలుకూరు ఆలయాన్ని నిర్వహించారు. విరాళాల...
