షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి
బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో వేలాది మంది చనిపోవడానికి కారణం బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలేనని న్యాయస్థానం నిర్ధారించింది. గత ఏడాది విద్యార్థుల ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మానవత్వానికి...
