గాయత్రి గోశాలకు మొదటి జీతం రూ.1,16,116లు విరాళం
కర్నూలు నగర శివారులోని గాయత్రి గోశాలకు కర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆయన తన మొదటి జీతం గోశాలకు...
