ఆధ్యాత్మికంహోమ్

గాయ‌త్రి గోశాల‌కు మొద‌టి జీతం రూ.1,16,116లు విరాళం

#GayatriGosala

క‌ర్నూలు న‌గ‌ర శివారులోని గాయ‌త్రి గోశాల‌కు క‌ర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆయ‌న త‌న మొద‌టి జీతం గోశాల‌కు విరాళంగా ఇచ్చారు. ఆయన తండ్రి గ్రంథే వెంక‌ట ముర‌ళీ కృష్ణ‌, త‌ల్లి శ్రీల‌త‌ వెళ్లి గోశాల‌లో గాయ‌త్రి గో సేవా స‌మితి అధ్య‌క్షుడు జ‌గ‌దీష్ గుప్తాకు చెక్కు అందించారు. గోశాల‌కు విరాళం అందించిన ఆయ‌న్ను గోశాల నిర్వాహ‌కులు అభినందించారు. గోమాత ఆశీస్సులు ఉంటాయ‌న్నారు.

Related posts

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

Satyam News

పౌర్ణమి సందర్భంగా శ్రీశైల గిరిప్రదక్షిణ

Satyam News

తిరుమల దండయాత్ర పై తోక ముడిచిన జగన్ ?

Satyam News

19 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే…

Satyam News

కళా భూమి యుగాది పురస్కారానికి పీసీ ఆదిత్య ఎంపిక…

Satyam News

9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం?

Satyam News

Leave a Comment