ఆధ్యాత్మికంహోమ్

గాయ‌త్రి గోశాల‌కు మొద‌టి జీతం రూ.1,16,116లు విరాళం

#GayatriGosala

క‌ర్నూలు న‌గ‌ర శివారులోని గాయ‌త్రి గోశాల‌కు క‌ర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆయ‌న త‌న మొద‌టి జీతం గోశాల‌కు విరాళంగా ఇచ్చారు. ఆయన తండ్రి గ్రంథే వెంక‌ట ముర‌ళీ కృష్ణ‌, త‌ల్లి శ్రీల‌త‌ వెళ్లి గోశాల‌లో గాయ‌త్రి గో సేవా స‌మితి అధ్య‌క్షుడు జ‌గ‌దీష్ గుప్తాకు చెక్కు అందించారు. గోశాల‌కు విరాళం అందించిన ఆయ‌న్ను గోశాల నిర్వాహ‌కులు అభినందించారు. గోమాత ఆశీస్సులు ఉంటాయ‌న్నారు.

Related posts

ఫోన్‌ నెంబర్‌ పై జగన్ మోసం..షాకిచ్చే యోచనలో CBI..??

Satyam News

న్యాయమూర్తిపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన కేజ్రీవాల్

Satyam News

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌

Satyam News

Leave a Comment