ఆధ్యాత్మికంహోమ్

గాయ‌త్రి గోశాల‌కు మొద‌టి జీతం రూ.1,16,116లు విరాళం

#GayatriGosala

క‌ర్నూలు న‌గ‌ర శివారులోని గాయ‌త్రి గోశాల‌కు క‌ర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆయ‌న త‌న మొద‌టి జీతం గోశాల‌కు విరాళంగా ఇచ్చారు. ఆయన తండ్రి గ్రంథే వెంక‌ట ముర‌ళీ కృష్ణ‌, త‌ల్లి శ్రీల‌త‌ వెళ్లి గోశాల‌లో గాయ‌త్రి గో సేవా స‌మితి అధ్య‌క్షుడు జ‌గ‌దీష్ గుప్తాకు చెక్కు అందించారు. గోశాల‌కు విరాళం అందించిన ఆయ‌న్ను గోశాల నిర్వాహ‌కులు అభినందించారు. గోమాత ఆశీస్సులు ఉంటాయ‌న్నారు.

Related posts

ఇండియా కూటమి బీహార్ సీఎం అభ్యర్ధిగా తేజస్వీ

Satyam News

సంఘ్ శ‌తాబ్ది ఉత్స‌వ వేళ‌ గణవేష్ అభియాన్

Satyam News

సింగపూర్ తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చ

Satyam News

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News

ఎండలతో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

Satyam News

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాట భేరి

Satyam News

Leave a Comment