26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

గాయ‌త్రి గోశాల‌కు మొద‌టి జీతం రూ.1,16,116లు విరాళం

#GayatriGosala

క‌ర్నూలు న‌గ‌ర శివారులోని గాయ‌త్రి గోశాల‌కు క‌ర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆయ‌న త‌న మొద‌టి జీతం గోశాల‌కు విరాళంగా ఇచ్చారు. ఆయన తండ్రి గ్రంథే వెంక‌ట ముర‌ళీ కృష్ణ‌, త‌ల్లి శ్రీల‌త‌ వెళ్లి గోశాల‌లో గాయ‌త్రి గో సేవా స‌మితి అధ్య‌క్షుడు జ‌గ‌దీష్ గుప్తాకు చెక్కు అందించారు. గోశాల‌కు విరాళం అందించిన ఆయ‌న్ను గోశాల నిర్వాహ‌కులు అభినందించారు. గోమాత ఆశీస్సులు ఉంటాయ‌న్నారు.

Related posts

వైసీపీ వర్గపోరులో నవులూరి చెన్నారెడ్డి బలి

Satyam News

ఎర్రజెండా పోరాటానికి కాంగ్రెస్ అండ

Satyam News

వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల

Satyam News

మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

Satyam News

తెలుగు ఇండస్ట్రీకి మరో యువ హీరో దొరికాడు

Satyam News

నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ

Satyam News

Leave a Comment