ప్రత్యేకంహోమ్జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారంSatyam NewsFebruary 12, 2026February 12, 2026 by Satyam NewsFebruary 12, 2026February 12, 20260291 అమెరికాలోని సియాటెల్ లో పోలీసుల కారు ఢీకొని కందుల జాహ్నవి మరణించింది. కోటి ఆశలతో ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుతుండగా, అక్కడి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని దుర్మరణం చెందింది....