ప్రత్యేకంహోమ్

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

#KandulaJahnavi

అమెరికాలోని సియాటెల్ లో పోలీసుల కారు ఢీకొని కందుల జాహ్నవి మరణించింది. కోటి ఆశలతో ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుతుండగా, అక్కడి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని దుర్మరణం చెందింది. ఈ కేసు విచారణకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్స్ అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు వాషింగ్టన్ రాష్ట్రంలోని  సియాటెల్ సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగింది. దీనిపై సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారిక ప్రకటన చేశారు.

Related posts

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి

Satyam News

కల్తీ లడ్డులో మరో 11 మంది నిందితులు

Satyam News

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News

కిమ్ వారసురాలిగా కుమార్తె జూ ఏ?

Satyam News

ఐదు యూనివర్సిటీ లకు వీసీ ల నియామకం

Satyam News

Leave a Comment