కోటప్పకొండ గిరిప్రదక్షిణ ప్రదేశాలను పల్నాడు జిల్లా అటవీ అధికారి ఎన్.రామ చంద్ర రావు సందర్శించారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల ‘నగర్ వన్ యోజన’ కింద కోటప్పకొండ గిరిప్రదక్షిణ నగరవనం మంజూరు చేసిందని...
ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 41,412 మందికి...
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద్ద మక్కెన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ...
రాష్ట్రంలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలిసియున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానములో శ్రీ మహాశివరాత్రి సందర్బంగా మొత్తం రు.1,73,67,389-00 లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు....
ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరగనున్న త్రికోటేశ్వరస్వామి తిరుణాళ్లకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి తో కలసి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి...
మహా శివరాత్రి వేడుకలను కోటప్పకొండ తిరునాళ్ళ తరహాలో రాష్ట్ర పండుగ హోదాలో వైభవంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మంగళ వారం కోటప్పకొండ పుణ్యక్షేత్రం లో జిల్లా అధికారులతో...
తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ ఈవో, పురోహితులు...
పల్నాడు జిల్లాలో అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నూతన ఈ ఓ గా వేమూరి గోపి బుధవారం భాద్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన వేమూరి...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడుకుకు మణిహరమైన శ్రీ త్రికోటేశ్వర స్వామికి శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా స్వామివారి సన్నిధికి విచ్చేసిన కి ఆలయ ఈవో, పండితులు మేళతాళాలతో స్వాగతం...
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ త్రికొటేశ్వర స్వామి తిరునాళ్ళకు ప్రభలు సిద్ధమయ్యాయి. చేదుకో కోటయ్య చేదుకో అంటూ శివనామ స్మరణ నడుమ ప్రభలు స్వామి సన్నిధికి చేరుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లోని...