గుంటూరుహోమ్

చేదుకో కోటయ్య…. కిటకిటలాడుతున్న కోటప్పకొండ

పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రమైన బిందె తీర్థంతో అర్చకులు స్వామివారికి తొలి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడంతో వేడుకలు మొదలయ్యాయి.

పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి ఒంటిగంట నుంచే భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ అధికారులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

కొండపైకి చేరుకుంటున్న భక్తులతో కోటప్పకొండ జనసంద్రాన్ని తలపిస్తోంది. శివనామస్మరణతో పల్నాడు ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్, పల్నాడు జిల్లా 

Related posts

విజయ్ కి మళ్లీ బ్రేక్ వేసిన గవర్నర్

Satyam News

రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌ గా వరంగల్‌

Satyam News

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News

ముందు నేను మాట్లాడతా… వద్దు రాము, చివరి అవకాశం నీదే!

Satyam News

యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత

Satyam News

Leave a Comment