అగ్ని ప్రమాదంలో తండ్రీ కొడుకులు సజీవదహనం
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కృష్ణబజార్ సెంటర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబికా జ్యూవెల్లర్స్లో భవనంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కాగా, అంబికా జ్యూవెల్లర్స్లో పైఅంతస్తులో...