25.8 C
Hyderabad
September 16, 2026
హైదరాబాద్హోమ్

బర్కత్ పుర పీఎఫ్ కార్యాలయంలో ఘనంగా బోనాలు పండుగ

ఆషాడ మాసం సందర్భంగా బర్కత్ పురలోని పీఎఫ్ కార్యాలయం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలను మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల రాంబాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. బోనాల వేడుకకు కమీషనర్లు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్, శ్రీకాంత్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యాలయం మహిళాల ఉద్యోగులు, ఉద్యోగులు అమ్మవారికి బోనాం తొట్టెల సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోనాల వేడుక కో ఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, డి. అఖిలేష్ రెడ్డి, బి. సురేష్, ఆలయ ప్రధాన పూజారి రాంబాబు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

గల్ఫ్ లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ సహాయం

Satyam News

జర్నలిస్ట్ మిత్రులకు ఉగాది పురస్కారాలు

Satyam News

హాలీవుడ్ లో సందడి చేసిన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి

Satyam News

విశాఖకి టాప్ జీసీసీలు…. ఐటీ, ఫార్మాలో భారీ పెట్టుబడులు

Satyam News

జల్సాల జగన్ బూట్ల ఖరీదు రూ 2 లక్షలు!

Satyam News

ఆంగ్ల‌ సంవత్సర వేడుకలకు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఆంక్ష‌లు

Satyam News

Leave a Comment