ప్రకృతి వ్యవసాయ నమూనాలకు నెదర్లాండ్స్ ప్రశంసలు
పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తల మన్ననలు పొందుతున్నాయి. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ ‘వాగెనింగెన్ యూనివర్సిటీ అండ్ రీసెర్చ్’ బృందం బుధవారం యడ్లపాడు మండలంలో పర్యటించి, ఇక్కడి సాగు...
