కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ సందీప్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని డిఎస్పి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా...
సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెంది ఉరివేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలోని...
టీవీ సీరియల్ చూడొద్దనందుకు ఒక మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో చోటు చేసుకొంది. మదనపల్లి పట్టణం శేషప్పతోట కు చెందిన భవన...
వరంగల్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. సతీష్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని.. చూడటానికి పిల్లలను కూడా పంపడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో సెల్ఫీ వీడియో...
భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్థాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫిలింనగర్ పరిధిలోని దుర్గాభవానీ నగర్కు చెందిన నరసింహకు రెండేళ్ల క్రితం శివాని అనే యువతితో...
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. దీపిక (17) అనే విద్యార్థి బాత్రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరెకల్...
ఖమ్మంలో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మం మమత మెడికల్ కళాశాలలో డెంటల్ నాలుగో ఏడాది చదువుతూ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు...
తండ్రి ఆత్మహత్య చేసుకుంటుండగా తన నాలుగేళ్ల కొడుకు ఆ ఘటనను మొబైల్ ఫోన్ లో రికార్డు చేసిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటన...
ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. సత్తుపల్లి తామర చెరువులో దూకి ఇద్దరు కుమారులతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది....
జనగామ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సై కాసర్ల శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ భార్య స్వరూప(45) ఉదయం ఇంట్లోని బాత్ రూములో ఉరి వేసుకుని చనిపోయారు. అది...