ప్రపంచ కప్ 2023 చివరి లీగ్ మ్యాచులోనూ భారత్ సత్తా చాటింది. నెదర్లాండ్స్ పై 160 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. 411 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డచ్ టీం 250 పరుగులకు...
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఐసీసీ ర్యాంకింగ్స్పై కూడా ప్రభావం చూపింది. ఈ సిరీస్ను ఆఫ్ఘనిస్థాన్ 2-1తో సమం చేసింది. అఫ్గాన్ జట్టు తొలిసారి పాకిస్థాన్తో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది....
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 373 పరుగులు చేసింది....
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే ఆఖరికి ఈ మ్యాచ్ భారత్ వైపే మొగ్గింది....
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో భారత్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ మ్యాచ్లో టాస్ కూడా...
మెల్బోర్న్ వేదికగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ 42వ మ్యాచ్ జరిగింది. సూపర్-12 రౌండ్లో ఇదే చివరి మ్యాచ్. ఇప్పటికే భారత జట్టు సెమీఫైనల్కు చేరుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్...
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత జట్టు ఐదు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది....
టీ20 ప్రపంచకప్లో సూపర్-12 రౌండ్ గ్రూప్-2 మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు...
టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సూపర్-12 రౌండ్లో గ్రూప్-2లో నెదర్లాండ్స్తో పాటు పాకిస్థాన్ను కూడా భారత్ ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా గ్రూప్ 2లో...
క్రికెట్ ఆడండిరా అని ఆస్ట్రేలియా పంపితే వారితో బాటు వారి గర్ల్ ఫ్రండ్స్ కూడా ఆస్ట్రేలియా చేరుకుంటున్నారు. యువ క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు...