ప్రత్యేకంహోమ్మన్యం లో పరిమళించిన మానవత్వంSatyam NewsJuly 2, 2026 by Satyam NewsJuly 2, 202604 మన్యం జిల్లాలో ఒక గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ తన బాధ్యతను, మానవత్వాన్ని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వాటాక భువనేశ్వరి అనే విద్యార్థిని...