గాంధీని, పొట్టి శ్రీరాములును మరచిన ఆర్యవైశ్య నేతలు
వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నాయి. వనపర్తికి వచ్చిన ఆర్యవైశ్యు సంఘం రాష్ట్ర నేతలు విగ్రహాలకు పూలమాలలు వేయలేదు. వనపర్తిలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ పరిచయ కార్యక్రమం నిర్వహించారు....
