మహబూబ్ నగర్హోమ్

గాంధీని, పొట్టి శ్రీరాములును మరచిన ఆర్యవైశ్య నేతలు

#WanaparthyTown

వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నాయి. వనపర్తికి వచ్చిన ఆర్యవైశ్యు సంఘం రాష్ట్ర నేతలు విగ్రహాలకు పూలమాలలు వేయలేదు. వనపర్తిలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ, ప్రముఖ నేతలు, జిల్లా, పట్టణ నేతలు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి

Satyam News

జనాభా నియంత్రణ నుంచి ‘నిర్వహణ’ వైపు అడుగులు!

Satyam News

అబద్ధం సుబ్బారెడ్డిది…. సాక్ష్యం ఫోటోలది

Satyam News

ఆరబెట్టి, గ్రేడింగ్ చేసిన ఉల్లికి రూ.12 గ్యారెంటీ

Satyam News

జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ  డైరీ ఆవిష్కరణ

Satyam News

హిందువుల మనోభావాలతో వైకాపా ఆటలు?

Satyam News

Leave a Comment