వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నాయి. వనపర్తికి వచ్చిన ఆర్యవైశ్యు సంఘం రాష్ట్ర నేతలు విగ్రహాలకు పూలమాలలు వేయలేదు. వనపర్తిలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ, ప్రముఖ నేతలు, జిల్లా, పట్టణ నేతలు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
