ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది దేశంలోనే సంచలనాత్మక నిర్ణయం. ఐతే దీనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తుంటే వైసీపీ...
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే చందంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసును సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అంతర్రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్ర-రాష్ట్ర...
దారుణమైన వరదల్లో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రజలు తమ పాలకులను తీవ్రంగా నిరసిస్తున్నారు. భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పహెల్గావ్ దాడికి పాల్పడిన తర్వాత భారత్ తీవ్రమైన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగా...
దేశంలో ఇన్ని ప్రదేశాలు ఉండగా గూగుల్ సంస్థ తన అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి విశాఖపట్నం ను ఎందుకు ఎంపిక చేసుకున్నది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తున్నది కానీ...
భూమన కరుణాకర్ రెడ్డిని వైకాపా, సాక్షి బహిష్కరించిందా? ఈరోజు సాక్షి పత్రిక మొత్తం చూసినా, తిరుపతి జిల్లా ఎడిషన్ వెతికినా ఎక్కడా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్షిని ఉద్దేశించి మాట్లాడిన వివాదాస్పద...
రాజకీయాల పట్ల కనీస అవగాహన కూడా లేని సినిమా నటుడు ప్రకాశ్ రాజ్ ప్రచారం కోసం మరో వివాదాస్పద ట్వీట్ ను సోషల్ మీడియాలో వదిలారు. తాజాగా లోక్ సభలో ఎన్ డి ఏ...
తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన..కేంద్రమంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనతో జగన్లో వణుకు మొదలైంది....
GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి రూ.27,477.15 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తుందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేసింది. అలాంటిది...
రాజకీయాల్లో నిన్నటి విమర్శకులే నేటి అనుమానస్తులు. ఈ సిద్ధాంతానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక సజీవ ఉదాహరణ. ‘ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం లేకుండా వరుసగా బీజేపీ గెలవడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను పెంచుతుంది’...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరినీ ప్రశంసించరు. కఠినంగా కనిపిస్తారు. ఐతే ఎన్నడూ లేని విధంగా మంగళగిరిలో ఆయన మంత్రి నారా లోకేష్పై ప్రశంసలు కురిపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా...