Month : October 2025

ప్రత్యేకం హోమ్

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News
అగ్ని వీర్ పాలసీలో భారీ మార్పులు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రస్తుతం కేవలం 25 శాతం అగ్నివీరులను మాత్రమే శాశ్వతంగా సైన్యంలో నియమించుకునే విధానం అమలులో ఉంది. దీన్ని 75...
హైదరాబాద్ హోమ్

నెలరోజుల్లో అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్

Satyam News
సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్ ) లో  నెల రోజుల్లో  సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. ...
జాతీయం హోమ్

ఇండియా కూటమి బీహార్ సీఎం అభ్యర్ధిగా తేజస్వీ

Satyam News
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి పదవికి ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పట్నాలో గురువారం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో...
ప్రత్యేకం హోమ్

జగన్ హయాంలో భారీ ‘విద్యుత్’ కుంభకోణం

Satyam News
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం బయటపడటంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఏపీఎస్పీడీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌...
చిత్తూరు హోమ్

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌ పూజ హోమ మ‌హోత్స‌వాలు

Satyam News
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో...
రంగారెడ్డి హోమ్

షాద్ నగర్ లో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Satyam News
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మూకుమ్మడిగా పలు షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు మెడికల్ షాపులలో ఆకస్మికంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ప్రవేశించి వారి వద్ద ఉన్న...
కృష్ణ హోమ్

అర్హులైన జర్నిలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు

Satyam News
రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడేషన్లు ఇస్తామని సమాచార శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ హామీ ఇచ్చారు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమాచార శాఖ కమిషనర్ కేఎస్ విశ్వనాధాన్ని ప్రతినిధుల...
ముఖ్యంశాలు హోమ్

అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం

Satyam News
దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శోభా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ పీఎన్‌సీ మీనన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎన్‌సీ మీనన్ అమరావతిలో ఆధునిక గ్రంథాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్ర...
అనంతపురం హోమ్

రూ.కోట్లు కొల్లగొట్టిన దాల్ మిల్ సూరి అరెస్టు

Satyam News
శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులు, వ్యాపారులను కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన నిందితుడు దాల్ మిల్ సూరిని పోలీసులు వరంగల్‌లో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్...
సినిమా హోమ్

హాలీవుడ్ లో సందడి చేసిన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి

Satyam News
ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా… హిందీ ఇండస్ట్రీని “బాలీవుడ్”, కన్నడ పరిశ్రమను “శాండల్ వుడ్”, మలయాళంను “మల్లువుడ్”, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని “కోలీవుడ్”గా పిలుచుకుంటున్నామంటే… దానికి ప్రేరణ “హాలీవుడ్” అన్న విషయం...
error: Content is protected !!