కరూర్ ర్యాలీకి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నటుడు–రాజకీయ నాయకుడు విజయ్ ప్రచార బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన విజయ్ పార్టీ (టీవీకే)...
గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్తంగా తయారైన గుడివాడ టిడ్కో కాలనీను ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన...
వైసీపీ ఎంపీ, లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది....
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన దార్శనిక సంస్కరణలు నేడు సంచలనాత్మక ఫలితాలను అందిస్తున్నాయి. విద్యార్థులను కేవలం పాసయ్యి సర్టిఫికెట్లు తీసుకొనేవారిలా కాకుండా, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్న...
రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్ అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా...
వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో, ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 38.3 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్...
భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా? లడఖ్ లో జరుగుతున్న పోలీసు అణచివేత కార్యక్రమాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు అని లడఖ్ కార్యకర్త సోనం వాంగ్చుక్ భార్య, హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్...
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం...
మధిర లో ఘనంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా వారు సెమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంజారా...
దేశాన్నే దోచేసిన అనాటి బ్రిటీష్ పాలకుల కన్నా పెద్ద దోపిడి దారులు వైసీపీ నాయకులు అని, అందుకే ప్రజలు ఘోరంగా తిరస్కరించారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ...