27.7 C
Hyderabad
April 26, 2024 05: 02 AM

Tag : APUWJ

Slider విజయనగరం

వచ్చేనెల 6న ఏపీయూడబ్ల్యూజే సమావేశాలు…!

Satyam NEWS
గడచిన మూడేళ్లుగా కరోనా పుణ్యమా…నిస్తేజంలో పడ్డ ఏపీయూడబ్ల్యూజే మళ్లీ జవసత్వాలతో పుంజుకుంటోంది. అందులో భాగంగా… విజయనగరం జిల్లా కేంద్రంలో అదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరం…అందుకు అంకురార్పణ కానుంది. వచ్చేనెల 6తేదీన యూనియన్‌ ఆఫ్‌...
Slider అనంతపురం

పత్రికా విలేకరులను బూతులు తిడుతున్న వైసీపీ ఎమ్మెల్యే

Bhavani
మీడియా, పత్రిక విలేకరులపై చెప్పరాని భాషలో బూతులు తిడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి బే షరతు గా క్షమాపణ చెప్పాలనీ ఏపీయూడబ్ల్యూజే(ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్...
Slider విజయనగరం

జగన్ ప్రభుత్వ హాయాంలో జర్నలిస్టుల పై దాడులు జరగడం అన్యాయం…!

Bhavani
జగన్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల పై వరుస పెట్టి దాడ జరగడం దారుణమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ పేర్కొంది. ఇటీవల వరుసగా వార్తలు మోసే రిపోర్టర్ లు అలాగే ప్రింట్...
Slider ముఖ్యంశాలు

ఇక అంబర్ పేట్ జర్నలిస్టుల న్యాయపోరాటం

Satyam NEWS
అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో  తమకు  జరిగిన అన్యాయంపై  న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు సీనియర్ జర్నలిస్టులు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  సీనియర్ జర్నలిస్టులు సతీష్ ముదిరాజ్, సయ్యద్ గౌస్...
Slider విజయనగరం

ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ను కలిసిన ఏపీయూడబ్ల్యూజే…!

Satyam NEWS
“సేవ్ జర్నలిజం” అంటూ వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు…! ‘సేవ్ జర్నలిజం’ పేరుతో జాతీయ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ఠ్రాలలో ఉన్న యూనియన్ సంఘాలు సంఘటితమై…ఆయా జిల్లా ల...
Slider తూర్పుగోదావరి

జర్నలిస్టు నాగేంద్రకు ఏపిడబ్ల్యూజే మద్దతు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజక వర్గ  హెచ్ ఎం టి వి రిపోర్టర్ పి నాగేంద్ర కు ఏలూరు జిల్లా దెందులూరు, ఏలూరు నియోజక వర్గాల ఏ పి డబ్యు జె ఎఫ్ ప్రతినిధులు...
Slider విశాఖపట్నం

26 న దేశ వ్యాప్త బంద్ లో పాల్గొందాం…!

Satyam NEWS
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు… రైతు సమస్యలపై దేశ వ్యాప్తంగా ఈ నెల 26 నిర్వహిస్తున్న బంద్ లో పాల్గొనాలని ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసింది. విశాఖ లోని ఓయూలో విశాఖ స్టీల్ ప్లాంట్...
Slider ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య, ప్రమాద భీమా పథకాలు కొనసాగింపు

Satyam NEWS
వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పధకం, ప్రమాద భీమా పధకాలను వచ్చే మార్చి వరకు కొనసాగిస్తామని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆమేరకు అవసరమైన ఉత్తర్వులు త్వరలో ఇస్తామని ఆయన...