తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం
ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.సుభాష్ నుండి వివరణ కోరింది. తిరుపతి రీజనల్ ఆఫీస్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్...
