గుంటూరుహోమ్

న్యాయవాది నక్కా రమేష్ ఆకస్మిక మృతి

#NakkaRameshbabu

చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది నక్కా రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే న్యాయవాది నక్కా రమేష్ బాబు భౌతిక కాయనికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి ఇంటి వద్దకు వెళ్లి ఆయన వారి కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు.

Related posts

రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిన శాంతిభద్రతలు

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

గ్రూప్‌ 1 అక్రమాలు నిజమే.. వైసీపీకి షాక్‌ ఇచ్చిన సిట్‌..

Satyam News

Leave a Comment