Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో విమాన ఇంధనం, వాణిజ్య వంటగ్యాస్ ధరలు బుధవారం నుంచి తగ్గాయి. పశ్చిమ...
పత్రికా రంగంలో విమర్శ అనేది ఒక వజ్రాయుధం. దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడినంత కాలం ఆ రంగానికి గౌరవం ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో డిజిటల్ మీడియా మరియు యూట్యూబ్ వేదికల సాక్షిగా...
పాకిస్థాన్ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత వినూత్నమైన ప్రయోగంగా తెరకెక్కిన చిత్రం ‘ది నెక్స్ట్ సలాహుద్దీన్’ (The Next Salahuddin). పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన దేశపు మొట్టమొదటి ఫీచర్...
ప్రస్తుతం ఐరోపా ఖండం చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయి తీవ్రమైన వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో అతలాకుతలమవుతోంది. జూన్ చివరి వారంలో పశ్చిమ ఐరోపాలో ప్రారంభమైన ఈ భానుడి ప్రతాపం ఇప్పుడు క్రమంగా...
ఏపీ రాష్ట్రంలోని భోగాపురం మరి కొద్దిరోజుల్లో అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించబోతున్న తరుణంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ మోడల్ స్కూల్ ను ప్రపంచ స్థాయి స్కూళ్లతో పోటీ పడేలా ఉండాలన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం...
వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది. దాని గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఆ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం… చదవండి. వాట్సాప్ వినియోగదారుల గోప్యతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ఈ కొత్త సౌకర్యం...
SIR పై అనుమానాలు వ్యక్తం చేస్తూ 23 రాజకీయ పార్టీలు నేడు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు ఒక లేఖ రాశాయి. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, భారత ఎన్నికల...
కలల గోడలు… కదిలించే గాథలు! కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ‘డ్రీమ్ వాల్స్’, ‘గ్రాటిట్యూడ్ వాల్స్’ పై విద్యార్థులు రాసిన మాటలు, వారి మనోగతాలు అందరినీ ఆలోచింపజేశాయి. “మీరు కష్టపడి చదవండి… మీ కలలను సాకారం...
చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ తో...