32.2 C
Hyderabad
September 19, 2026

Tag : #IndiaNews

ప్రత్యేకంహోమ్

రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షలు: ధిక్కరించిన భారత్?

Satyam News
రష్యా, ఇరాన్ లపై ఆంక్షలు విధిస్తూ అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్ ధీటుగా స్పందించింది. రష్యా, ఇరాన్ లతో చమురు కొనుగోలు చేసే వారిపై 100 శాతం సుంకాలు విధించే అధికారాన్ని...
జాతీయంహోమ్

క్రైస్తవ మత సంస్థ విదేశీ నిధులపై సీబీఐ కేసు నమోదు

Satyam News
భారత దేశంలో మత మార్పిడులు లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించేందుకు విదేశీ నిధులు సేకరించినట్లు ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ధృవీకరణ ఆధారంగా ఆ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. అమెరికాకు...
ప్రత్యేకంహోమ్

త్వరలో వస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ

Satyam News
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ త్వరలో రాబోతున్నది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథను ప్రచురించే అవకాశం నుంచి ఒక ప్రముఖ ప్రచురణ సంస్థ తప్పుకోగా, మరో...
జాతీయంహోమ్

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు రద్దు చేయడం ప్రజాస్వామ్య విజయమని కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడలు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఓ.జె. జనీష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల...
ప్రత్యేకంహోమ్

గెలిచిన కాక్రోచ్: విద్యార్థులపై కేసులు కొట్టేసిన ‘సుప్రీం’

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి విజయం సాధించింది. నీట్ ప్రశ్నా పత్రం లీక్ పై జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై అన్ని కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టు నేడు ఆదేశించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో...
జాతీయంహోమ్

హిజాబ్ పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదే…

Satyam News
హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడంపై ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న ఒక మైనర్‌ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్‌తో...
జాతీయంహోమ్

ఆసుపత్రిలో అగ్గి: ముగ్గురు నవజాత శిశువల మృతి

Satyam News
పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మరణించిన దురదృష్టకర సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి నగరంలోని ప్రభుత్వ జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాదకర...
హైదరాబాద్హోమ్

తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి

Satyam News
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన  తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్‌లో తెలుగు ప్రవాసులకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం...
జాతీయంహోమ్

జవాన్ల సంక్షేమానికి మోదీ సర్కార్ కు అత్యంత ప్రాధాన్యత

Satyam News
భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే విషయంలో ఎస్ఎస్ బి సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
ముఖ్యంశాలుహోమ్

బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

Satyam News
కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ జాతీయ రహదారి-07పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవ్‌ప్రయాగ్‌, కీర్తినగర్‌ మధ్య భల్లేగావ్‌ సమీపంలో రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు రహదారిపై పడటంతో హైవేను తాత్కాలికంగా మూసివేశారు. కొండ...