Tag : #LatestNews

ముఖ్యంశాలుహోమ్

పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం

Satyam News
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో...
కృష్ణహోమ్

2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్ధిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోంది. రాష్ట్ర...
సినిమాహోమ్

విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి

Satyam News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖలో సందడి చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అల్లు అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు...
ప్రపంచంహోమ్

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News
ఇజ్రాయెల్, అమెరికా దళాలు మళ్లీ ఇరాన్ పై యుద్ధం ప్రారంభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లో జరిపిన దాడుల్లో ప్రభుత్వ దళాలకు చెందిన కనీసం నలుగురు సైనికులు మృతి చెందగా, మరో...
జాతీయంహోమ్

జార్ఖండ్ లో ఆగని ‘‘పేపర్ లీక్’’ రచ్చ

Satyam News
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు...
సినిమాహోమ్

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత జోసెఫ్ విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత సోర్నలింగం తన భర్తపై చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసిన విడాకుల...
ముఖ్యంశాలుహోమ్

‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు

Satyam News
నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం… తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో...
తూర్పుగోదావరిహోమ్

డాక్టర్ ప్రియాంకపై దాడిని ఖండించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Satyam News
రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై జరిగిన దాడి, గోరక్షణపేటలో జరిగిన చెవ్వేటి బుజ్జిబాబు హత్య ఘటనలపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...
జాతీయంహోమ్

తెహల్కా తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు షాక్

Satyam News
గతంలో సంచలనాత్మక జర్నలిస్టుగా పేరు పొందిన తరుణ్ తేజ్ పాల్ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. 2013లో జరిగిన అత్యాచార కేసులో అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసులో 2021లో గోవా ట్రయల్...
ప్రత్యేకంహోమ్

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఒమన్ మధ్య కీలక ఒప్పందం

Satyam News
చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నిర్వహణపై ఇరాన్, ఒమన్ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకల కోసం కొత్త మార్గంపై ఇరు...