కుటుంబ సభ్యులనే చంపితే ఎలా ఉంటుంది? వికృతమైన, దారుణమైన ఈ అంశంపై డార్క్ వెబ్ లో వెతికాడు… చివరకు అలానే చేసేశాడు…. చదవడానికే బాధగా అనిపించే ఈ సంఘటన అమెరికాలోని మసాచుసెట్స్లో జరిగింది. 17...
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని స్పెషల్ ఇన్వెస్టిగేషణ్ టీమ్ విచారణలో తేలింది. ఈ మేరకు సిట్ అధికారులు హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. సీఐడీ డైరెక్టర్ జనరల్...
డొమినోస్ పిజ్జా అవుట్లెట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలు చేపట్టింది. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలోని డొమినోస్ పిజ్జాకు చెందిన నాలుగు అవుట్లెట్ల ఫుడ్...
అయోధ్య రామ మందిర నిర్వహణను మరింత ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి పూర్తి స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపిక ప్రక్రియ తుది...
ఇంట్లో డబ్బు కట్టలు బయటపడ్డ కేసులో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లోక్సభ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల...
అమెరికా-కెనడా సరిహద్దు మీదుగా ప్రధానంగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించిన అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కుట్రలో తన పాత్రను న్యూయార్క్కు చెందిన ఓ మహిళ అంగీకరించింది. న్యూయార్క్లోని ప్లాట్స్బర్గ్కు చెందిన 43 ఏళ్ల...
టాటా గ్రూప్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన టాటా గ్రూప్ ప్రధాన హోల్డింగ్ కంపెనీ...
వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముందుకు తీసుకెళ్లకపోవచ్చని తెలుస్తోంది. గురువారం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ అంశాలపై...
జార్ఖండ్ లో పేపర్ లీక్ నిరసనలపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం ‘మకర్ ద్వార్’...
కేరళ అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును ‘కేరళం’గా పిలుస్తుండటంతో, రాజ్యాంగంలోని ప్రథమ షెడ్యూల్లో ఉన్న ‘Kerala’ పేరును ‘Keralam’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది....