Tag : #BreakingNews

గుంటూరుహోమ్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దాడి వెనుక పిన్నెల్లి సోదరులు?

Satyam News
తన కాన్వాయ్‌పై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుల ముందస్తు ప్లాన్ ప్రకారమే పశర్లపాడు దగ్గర దాడి జరిగిందని ఆయన...
కృష్ణహోమ్

బందర్‌ పోర్టుపై వైసీపీ క్రెడిట్‌ చోరీ…. అసలు నిజం ఇది!

Satyam News
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం పూర్తి చేసేది.. ప్రారంభోత్సవాలు చేసేది.. కూటమి ప్రభుత్వమే అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం పోర్టు గురించి వైసీపీ నాయకుల ఆరోపణలపై మంత్రి మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల...
హైదరాబాద్హోమ్

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News
రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ ,...
జాతీయంహోమ్

న్యాయమూర్తిపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన కేజ్రీవాల్

Satyam News
గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యాయవ్యవస్థపై తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు...
ప్రపంచంహోమ్

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News
వైట్ హౌస్ లో జరిగిన కాల్పులు చూసి తాను భయపడలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. సీబీఎస్ ‘60 Minutes’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాల్పుల సమయంలో తాను భయపడలేదని, ప్రపంచం అస్తవ్యస్తంగా మారుతున్న...
చిత్తూరుహోమ్

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

Satyam News
తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో, బయోట్రిమ్ వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు...
ముఖ్యంశాలుహోమ్

పెట్రోల్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు,...
విశాఖపట్నంహోమ్

గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి: టెక్ కంపెనీల ఆసక్తి

Satyam News
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా...
ప్రపంచంహోమ్

ఆసిమ్ మునీర్ తో అబ్బాస్ అరాగ్ఛీ చర్చలు

Satyam News
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఛీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో నేడు ఇస్లామాబాద్ లో సమావేశమయ్యారు. అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చర్చల్లో స్థబ్దత నెలకొన్న సమయంలో ఈ పర్యటనకు...
ప్రత్యేకంహోమ్

జగన్‌ గ్రాఫ్‌ డౌన్‌…. వైసీపీ వైఫల్యమా..? చంద్రబాబు చాణక్యమా..??

Satyam News
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్‌ రోజు రోజుకీ పడిపోతూనే ఉంది. అధికారంలో ఉండగా అవినీతి ఆరోపణలు, దోపిడీలు.. దౌర్జన్యాలు.. బూతు రాజకీయాలతో జగన్‌ ఇమేజ్‌ ఘోరంగా డ్యామేజ్‌ అయింది. ప్రతిపక్షంలోకి వచ్చాక పరిస్థితి...