Author : Satyam News

https://satyamnews.net - 471 Posts - 0 Comments
తెలంగాణ హోమ్

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

Satyam News
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’...
ప్రత్యేకం హోమ్

కాళేశ్వరంపై హరీష్ రావు ఘాటు లేఖ

Satyam News
వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక...
ప్రత్యేకం హోమ్

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News
కొందరు మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్చిన్నం చేసుకుంటున్నారని, సమాజం లోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను విక్రయించే లేదా వినియోగించు వారి వివరాలను పోలీసు శాఖ కు అందించి అలాంటి వారిలో మార్పు...
ముఖ్యంశాలు హోమ్

అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తుళ్లూరులో E7...
ప్రత్యేకం హోమ్

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News
రాఖీ పౌర్ణమి సందర్భంగా టికెట్ ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. కొందరు పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాన్ని యాజమాన్యం ఖండించింది....
ఆధ్యాత్మికం హోమ్

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News
టిటిడి స్థానిక ఆలయాల్లో ఆగష్టు 16వ తేదీన శనివారం గోకులాష్టమి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ...
ముఖ్యంశాలు హోమ్

ఏపీకి కేంద్ర కేబినెట్‌ మరో గుడ్‌ న్యూస్‌

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్తను అందించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
ప్రత్యేకం హోమ్

సామర్ధ్యం పెంచుకున్న భారత నావికాదళం

Satyam News
నావికాదళ ఆధునీకరణను వేగవంతం చేస్తూ భారత నావికాదళం రెండు అధునాతన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్‌లు – ఉదయగిరి (F35) మరియు హిమగిరి (F34) లను ఆగస్టు 26న విశాఖపట్నంలో – ఏకకాలంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది....
ముఖ్యంశాలు హోమ్

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News
రాష్ట్రంలోని మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ‘స్త్రీశక్తి’ సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష...
ముఖ్యంశాలు హోమ్

సునీతకు తీరని అన్యాయం చేసిన జగన్

Satyam News
వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి న్యాయం జరిగి తీరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నేడు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ...
error: Content is protected !!