Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది. దాని గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఆ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం… చదవండి. వాట్సాప్ వినియోగదారుల గోప్యతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ఈ కొత్త సౌకర్యం...
SIR పై అనుమానాలు వ్యక్తం చేస్తూ 23 రాజకీయ పార్టీలు నేడు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు ఒక లేఖ రాశాయి. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, భారత ఎన్నికల...
కలల గోడలు… కదిలించే గాథలు! కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ‘డ్రీమ్ వాల్స్’, ‘గ్రాటిట్యూడ్ వాల్స్’ పై విద్యార్థులు రాసిన మాటలు, వారి మనోగతాలు అందరినీ ఆలోచింపజేశాయి. “మీరు కష్టపడి చదవండి… మీ కలలను సాకారం...
చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ తో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ...
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఒక యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాయకరావుపేట నాగరాజు పేట గేటు సమీపంలోని రైల్వే ట్రాక్పై ఒక గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యే...
జర్మనీ ఉత్తర ప్రాంతంలోని స్టాడె పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి...
రాష్ట్రంలో వ్యాధుల నివారణ, నియంత్రణ దిశగా గేమ్ ఛేంజర్ కానున్న ‘సంజీవని’ పథకం ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మండలి సమావేశానికి హాజరైన రాష్ట్రాల ఆరోగ్య శాఖా...
భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. వికారాబాద్ జిల్లా పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. కేటీఆర్ రాకతో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కేసీఆర్తో వైఎస్ రాజశేఖరరెడ్డి,...
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను బలసాయి, పద్మగా...