Category : హోమ్

ముఖ్యంశాలుహోమ్

కొడుకు హత్య కేసులో తల్లి తండ్రి అరెస్టు

Satyam News
కుమారుడి హత్య కేసులో అనుమానంతో అతడి తల్లి తండ్రిని అరెస్టు చేసిన సంఘటన హర్యానాలో జరిగింది. అరెస్టు అయిన తల్లి పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కావడం గమనార్శం. పంజాబ్ మాజీ డీజీపీ...
విజయనగరంహోమ్

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

Satyam News
విజయనగరం పోలీసులు దీపావళి పండగ రోజునే లాఠీకి పని చెప్పారు. అదీ రాత్రి ఎనిమిది తరువాత రోడ్లపై అటు వాహనదారులకు, ఇటు పబ్లిక్ కు ఇబ్బంది కలిగించేలా తారాజువ్వల పోటీలపై ఉక్కు పాదం మోపారు....
ప్రపంచంహోమ్

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేపట్టిన “ఆపరేషన్ ఫైర్ ట్రైల్” పేరుతో జరుగుతున్న నిరంతర కార్యకలాపాల్లో ఒక ప్రధాన విజయాన్ని నమోదు చేసింది. చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న భారీ మొత్తంలో...
ప్రత్యేకంహోమ్

దీపావళి వేళ వంటవాడి అవతారం

Satyam News
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకున్నారు. ఆయన పాత ఢిల్లీలోని సుప్రసిద్ధ, చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన...
జాతీయంహోమ్

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News
దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మెరిశాయి. మదుపరుల నుంచి కొనుగోళ్ల జోరు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్...
నల్గొండహోమ్

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Satyam News
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam News
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు. ఇందులో...
విశాఖపట్నంహోమ్

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన

Satyam News
దక్షిణ అండమాన్ సముద్రం,ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
ముఖ్యంశాలుహోమ్

ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖ

Satyam News
విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
జాతీయంహోమ్

AI ప్రభావం: 20 లక్షల ఉద్యోగాలకు కోత

Satyam News
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) కారణంగా భారతదేశ ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) మందికి ఉపాధి కల్పిస్తున్న...