లోకేశ్ని సీఎంని చేయాలి.. కాదు కాదు.. పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.. అంటూ ఒక రేంజ్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచో.. జనసేన నాయకుల నుంచో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రైసినా డైలాగ్ – 2026 సదస్సులో నేడు పాల్గొన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇవ్వడం ప్రత్యేకంగా...
భారత్ కు చెందిన కంపెనీలు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాలలో కొనసాగుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ముందంజలో నిలిచే తదుపరి దిగ్గజ సంస్థ భారత్...
దేశ రాజధానిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026 ప్రారంభమైంది. గ్లోబల్ సౌత్లో ఈ స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI)పై జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సుగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని...
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) కారణంగా భారతదేశ ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) మందికి ఉపాధి కల్పిస్తున్న...