అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం
దుబాయ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శోభా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ పీఎన్సీ మీనన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎన్సీ మీనన్ అమరావతిలో ఆధునిక గ్రంథాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్ర...
